రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణలో లోపాలున్నాయని, దీనివల్ల వినియోగదారుల హక్కులు ప్రశ్నార్థకంగా మారాయని విమర్శలు వస్తున్నాయి. వ్యాపార సంస్థలు, ప్రైవేట్ విద్యా, వైద్య రంగాల్లో నిబంధనల అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపణలున్నాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



